రిషి, వసుధార ఎంట్రీ…
అప్పుడే రిషి, వసుధార ఇంటికి వస్తారు. వారిని చూసి శైలేంద్ర దాక్కుంటాడు. అనుపమ మాటల్ని విని తట్టుకోలేకపపోతున్నానని, ఇంకా ఎందుకు బతికి ఉన్నానా అనిపిస్తుందని రిషితో చెబుతూ బాధపడతాడు మహేంద్ర. జగతి, మహేంద్ర హ్యాపీగా ఉండాలని తానే వాళ్ల పెళ్లిని చేసినట్లు రిషి, వసుధారలతో అనుపమ చెబుతుంది.