ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో మొదటిరోజు కోటి నలభై లక్షల గ్రాస్, 80 లక్షలకుపైగా షేర్ బెదురులంక మూవీకి వచ్చింది. ఆర్ఎక్స్ 100, చావు కబురు చల్లగా తర్వాత కార్తికేయ కెరీర్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా బెదురులంక 2012 మూవీ నిలిచింది. ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించగా నేహాశెట్టి హీరోయిన్గా నటించింది.