Bifuracation Issues: విభజన లెక్కలు తేలాల్సిందే.. నేడు ఢిల్లీలో కీలక భేటీ



Bifuracation Issues: ఆంధ్రప్రదేశ్‌కు పునర్విభజనతో ఏపీకి తీవ్ర నష్టం జరిగిందని, విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విభజన సమస్యలపై ఢిల్లీలో కీలక సమావేశం జరుగనున్న నేపథ్యంలో అధికారులకు సిఎం మార్గనిర్దేశం చేశారు. 



Source link

Leave a Comment