2021, డిసెంబరు 26న శరత్చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ – కమాండ్ కంట్రోల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్ను నియమించారు.
2021, డిసెంబరు 26న శరత్చంద్ర పవార్ మహబూబాబాద్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్థానంలో డీజీపీ కార్యాలయంలో మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ – కమాండ్ కంట్రోల్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్న గుండేటి చంద్రమోహన్ను నియమించారు.