మత్స్యకారుల సంక్షేమం, ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఏదన్న పవన్ కళ్యాణ్-pawan kalyan questioned the governments sincerity on the welfare and employment of fishermen ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ఏపీ మత్స్యకారులు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర లాంటి చోట్లకు వలసలు వెళ్లాల్సిన అవసరం లేకుండా తీర ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తీర గ్రామాల్లో విద్య, వైద్య వసతుల మెరుగుదలపైన, మత్స్యకార కుటుంబాల్లోని మహిళలు, వృద్ధుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిపెడతామని తెలిపారు.



Source link

Leave a Comment