AP Fiber Net Case : ఏపీ ఫైబర్ నెట్ కేసులో టెరా సాఫ్ట్ ఆస్తుల అటాచ్ మెంట్ కు ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. టెరా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ తో పాటు, కనుమూరి కోటేశ్వరరావు, వారి కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులు హైదరాబాద్, విశాఖ, గుంటూరు సహా ఏడు ప్రాంతాల్లో ఉన్నట్లు సీఐడీ గుర్తించింది. ఈ ఆస్తుల అటాచ్ మెంట్ కు సీఐడీకి ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.